ఢిల్లీలోని ప్రభుత్వ మొహల్లా క్లినిక్కుల్లో నకిలీ టెస్టుల ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గురువారం సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలకు నాణ్యత లేని మందులు సరఫరా చేశారన్న ఆర�
ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
ప్రపంచంలో అతిపెద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ...హైదరాబాద్లో గ్రాండ్ టెక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రీఇన్వెంట్"ఇన్నోవేషన్'లో భాగంగా కంపెనీకి చెందిన అన్�
ఎల్జీ సక్సేనా నుంచి నేరుగా వచ్చే ఎలాంటి ఆదేశాలనూ పాటించరాదని, వాటిని సంబంధిత మంత్రికి గానీ, ఇన్చార్జికి గానీ పంపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బాధ్యత వహించాలని ఢిల్లీలో పాలక ఆప్ పేర్కొంది.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఆప్ ఎమ్మెల్యేలకు ఎల్జీ పంపిన పరువు నష్టం నోటీసులను ఆప్ నేత సంజయ్ సింగ్ చించివేశారు.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎల్జీ..దేశీయ టీవీ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. 2022లో టీవీ మార్కెట్లో 32 శాతం వాటా లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..అందుకు తగ్గట్టుగా ఒకేసారి పలు టీవీలను మార్కె
సియోల్, ఏప్రిల్ 5: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ.. నష్టాల్లో నడుస్తున్న తమ మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ విడిభాగాలు, రోబోటిక్స్�
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఫోన్ల బిజినెస్ నుంచి వైదొలుగనున్నదా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో �