గోదావరిని కొల్లగొట్టే కుట్రలపై నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. దీంతో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార
Loan waiver | కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ(Loan waiver) చేసేలా చూడాలంటూ రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు(Governor Jistudev Verma) రైతులు(Farmers )రెండో రోజూ ఉత్తరాలు(Letters) రాశారు.
‘అయ్యా గవర్నర్ గారూ.. మాకు రుణమాఫీ కాలేదు.. మమ్మల్ని పట్టించుకుని రుణమాఫీ అయ్యేలా చూడండి’ అంటూ 300 మందికిపైగా రైతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉత్తరాలు రాశారు.
ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ఉత్పత్తికేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణను ప్రారంభించింది. ఈ మూడు అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒప్�
గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సి�
సరిహద్దుల్లో పహారకాస్తున్న వీరుడికి పుత్రోత్సాహాన్ని నింపే సందేశాన్ని.. కోటి ఆశలతో ఎదురు చూసే నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన విషయాన్ని.. మనసులో మాటని నోరువిప్పి చెప్పలేక కవితల కవ్వింతలతో రాసిన ప�
Haryana violence | హర్యానాలోని 50 పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముస్లిం వ్యాపారుల ప్రవేశంపై నిషేధం విధించాయి. అలాగే గ్రామాల్లో నివసించే ముస్లింలు వారి పత్రాలను పోలీసులకు సమర్పించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సర
ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు అక్షర రూపంలో జవాబులు ఇవ్వడం, కావాల్సిన ఈమెయిళ్లు, ఉత్తరాలు రాసిపెట్టడం వంటివి చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న చాట్జీపీటీలో త్వరలోనే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి
ఓ ఆర్టిస్ట్ తాజ్మహల్ చిత్రాన్ని గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్దేవ్ అనే ఆర్టిస్ట్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2.9 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు