కుష్టు వ్యాధి రోగులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు సార్లు ఆశా కార్యకర్తలు చేసిన సర్వే కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో రగడ నడుస్తోంది. వీటిని జిల్లాలకు విడుదల చేశామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక�
కుష్టు వ్యాధిపై మరింత అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని హమాలీవాడ యూపీహెచ్సీలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు.
Sanatana Dharma: డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చే�
కుష్టువ్యాధి రోగులకు వైద్య సిబ్బంది అందించే సేవలు ఎంతో గొప్పవని అదనపు కలెక్టర్ మియాంక్ మి ట్టల్ అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పదహారు మంది కుష్టువ్యాధి రోగులకు ఒ క నెల సరిపడే పౌష్ట�
కుష్ఠు రహిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నామని రాష్ట్ర అదనపు వైద్య సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు.
చాపకింద నీరులా కుష్టు వ్యాధి విస్తరిస్తున్నది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో వ్యాధి కాస్త తగ్గుముఖం ప�
మెదక్ జిల్లాలో మంగళవారం నుంచి కుష్ఠు వ్యాధి సర్వేను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించనున్నది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 22 వరకు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనున్నది
లెప్రసీ నిర్మూలనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. రోగులను ముందుగా గుర్తించి వారికి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
కుష్ఠు వ్యాధికి ప్రభుత్వం అధునాతన మందులు అందిస్తున్నదని అడిషనల్ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో వెంకటరమణ అధ్యక్షతన కుష్ఠువ్యాధిపై నోడల్ అ�