Cyber Crimes | సీనియర్ సిటిజన్స్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా వాలంటీర్ పిట్టల సత్యనారాయణ రాజు అన్నారు.
Warangal | ఆస్పత్రుల అవసరాలకు తగినంత సిబ్బందితో సేవలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయి కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు.
Vikarabad | ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాస్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని సబ్ జైలును జిల్లా న్యాయమూర్తి సందర్శించారు.
Lok Adalat | కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని భూపాల్ పల్లి రూరల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నారాయణ బాబు తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని, సోదరభావంతో స�
రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 12,39,044 కేసులు పరిష్కారం కావడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సోమవారం వెల్లడించింది.
కోర్టుల్లో పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 10.80 లక్షల కేసులకు విముక్తి లభించాలంటే పది నుంచి ఇరవై ఏండ్లు కక్షిదారులు నిరీక్షిస్తూ ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యా
జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేదలు, ఒంటరి మహిళలు, నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సేవలు అందజేయనున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిప�