ఒకవైపు చేసిన పనికి జీతం రాక.. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ లెక్చరర్లు ఆగమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్లూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక కళాశాల విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్ప�
టీచర్లను తయారు చేసే డైట్ కాలేజీల్లో అధ్యాపకుల్లేరు. 94శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 10 డైట్ కాలేజీల్లో 286 అధ్యాపక పోస్టులుండగా 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
Govt Colleges | ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అ�
గ్రేటర్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల విద్యార్థులు అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం సిలబస్లో 40 శాతం కూడా తరగతులు జరగడం లేదని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల క్రమబద్ధీకరణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు. 13రోజులుగా సమ్మె చేస్తున్న అధ్య�
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్ విధులు కొందరు లెక్చరర్లకే కేటాయించడం రగడకు దారితీసింది. ఇంటర్బోర్డు పక్షపాత వైఖరిపై పలు సంఘాల నేతలు తీవ్రంగా మం డిపడుతున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సో�
వీపనగండ్ల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 75మంది విద్యార్థులు చేరారు. వీరికి అదనంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు మరో 70మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని గ్రూపులకు కలిపి 145 మంది విద్యాభ్యాసం �
రాష్ట్రంలోని పోటీపరీక్షలు సహా ఎస్సెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లపై సర్కారు కొరడా ఝలిపించనున్నది. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నది. కేంద�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని బొంరాస్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బొంరాస్పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది.
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆయా శాఖల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్న విద్యాశాఖకు సంబంధించిన బదిలీ
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీబీపేటను నూతన మండలంగా ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలను మంజూరు చేసింది.
ఇంటర్ సమాధాన పత్రాల మూ ల్యాంకన విధులకు లెక్చరర్లు డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకొన్నారు. లెక్చరర్లను రిలీవ్ చేయని ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
TS CET 2022 | టీఎస్ సెట్ -2022 షెడ్యూల్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 30 నుంచి టీఎస్ సెట్ ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు లెక్చరర్లు నడుంబిగించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ డిగ�