హెజ్బొల్లా ఆర్థిక వ్యవహారాలతో సంబంధాలున్న ప్రదేశాలపై దాడులు చేయనున్నామని, ఆ పరిసరాల్లోని వారు ఇండ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజలను హెచ్చరించింది. దీంతో లెబనాన్లోని అనేక ప్రాంతా
Unicef | ఇజ్రాయిల్ గత మూడు వారాలుగా లెబనాన్పై జరుపుతున్న కర్కశ దాడుల్లో లెబనాన్లోని ప్రతి చిన్నారి ప్రభావితమయ్యారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు నాలుగు లక్షల మందికిపైగా లెబనాన్ చిన్నారులు �
Israel Air strikes | లెబనాన్ రాజధానిలో కొంత భాగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అక్కడి నివాసితులను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఆ ఆదేశం ఇచ్చిన గంటలోనే దక్షిణ బీరూట్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. హెజ్బొ�
Israeli fire on UN Peace base | ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షకుల భద్రత�
Israel Strike | లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. సెంట్రల్ బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రు
Lebanon Ambassador: మహాత్మా గాంధీ వ్యాఖ్యలను భారత్లోని లెబనాన్ అంబాసిడర్ రాబీ నర్స్ గుర్తు చేశారు. విప్లవ నాయకుడిని చంపవచ్చు కానీ, విప్లవాన్ని నిర్మూలించలేరని గాంధీ చెప్పిన వ్యాఖ్యలను అంబాసిడర�
Israel airstrikes | హెజ్బొల్లా (Hezbollah) ను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ (Israel) దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజా (Gaza) లోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24 మంది మరణించినట్ల�
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అధికారి సయీద్ అతల్లా అలీ హతమయ్యాడు. ఉత్తర లెబనాన్లో ఓ శరణార్థి క్యాంప్పై జరిపిన వైమానిక దాడుల్లో అతడితోపాటు కుటుంబ సభ్యులంతా మరణించినట్టు హమాస్ శనివారం ప్రకటించ�
హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు నస్రల్లా వారసుడిని లక్ష్యంగా చేసుకున్నది. శుక్రవారం ఉదయం లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఇజ్రాయెల్ దాడికి పాల్
లెబనాన్లో ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రానిక్ పరికరాలు శత్రువుల చేతిలో ఆయుధాలుగా మారే ముప్పు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ దళాలు - హెజ్బొల్లా మధ్య పోరు తీవ్రమైంది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్పై గత కొన్ని రోజులుగా గగనతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులను ప్రారంభించింది. లెబనాన్ భూభాగంలోకి చేరుకొ�
Army chief General Upendra Dwivedi : పేజర్లను బాంబులుగా వాడిన ఇజ్రాయిల్.. ఆ యుద్ధం కోసం చాన్నాళ్లుగా ప్రిపేరైనట్లు తెలుస్తోంది భారత ఆర్మీ చీఫ్ ద్వివేది తెలిపారు. షెల్ కంపెనీని క్రియేట్ చేసిన ఇజ్రాయిల్.. మిలిటెంట్లకు మా