పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు.
రామగుండం నగర పాలక సంస్థ సివిల్ కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ‘రోడ్డె’క్కుతున్నారు. బడా కాంట్రాక్టర్ల ఆదిపత్యం మూలంగా చోటామోటా కాంట్రాక్టర్లకు పనులు దక్కని పరిస్థితి నెలకొంది.
Karimnagar Corporation | కేవలం ఒక కిందిస్థాయి ఉద్యోగి ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులే భయపడి వెళ్లిపోవడంపై కరీంనగర్ నగరపాలక సంస్థలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్ ఇవాళ
Teacher Falsely Cites Student's Death | విద్యార్థి మరణించినట్లు చెప్పి ఒక ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నాడు. ఆ బాలుడి అంత్యక్రియలకు వెళ్తున్నట్లు రిజిస్టర్లో పేర్కొన్నాడు. ఈ విషయం ఆ విద్యార్థి తండ్రి దృష్టికి వెళ్లింది. దీంతో షా
చౌకధరలకే విమానయాన్ని అందిస్తున్న స్పైస్ జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విమాన సర్వీసులను తగ్గించుకున్న �
Supreme Court | సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల సెలవులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు శని, ఆదివారాలు సెలవులు కూడా దొరకవని... దీర్ఘకాలంగా సెలవులు పెట్టి న్యాయస్థానాలు, న్యాయమూర్తులన�
Rahul Gandhi | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగ
Indian Troops | మాల్దీవులను భారత సైన్యం (Indian Troops) వీడాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తెలిపారు. దీని కోసం భారత్తో చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. మాల్దీవులలో భారత ఆర్మీ ఉనికికి వ్�
illegal immigrants | అక్రమ వలసదారులకు (illegal immigrants ) పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన�
UP constable emotional video | తన సోదరి మరణించినప్పటికీ తనకు సెలవు మంజూరు చేయలేదని ఒక పోలీస్ కానిస్టేబుల్ (UP constable emotional video ) ఆవేదన చెందాడు. పోలీసుల ఆత్మహత్యలకు కారణం తెలుసా? అని ప్రశ్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల
ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్న నాన్ బోర్డర్స్ పదిహేను రోజుల్లో బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓయూ వీసీ, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హెచ్చరించారు