ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్న నాన్ బోర్డర్స్ పదిహేను రోజుల్లో బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓయూ వీసీ, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హెచ్చరించారు
న్యూఢిల్లీ: కేంద్ర పోలీస్ బలగాల వార్షిక సెలవును వంద రోజులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సీఏపీఎఫ్ జవాన్లు తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు ఏడాదిలో కనీసం వంద రోజులు వారికి సెలవు ఇ�