తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గ్రామానికి చెందిన ఇనుకొండ స్వప్న అనే విద్యార్థిని ఇటీవల నిర్వహించిన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీ
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్ పాషా తండ్రి ఎస్కే మహమ్మద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అ
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తిమ్మాపూర్ మండలం యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో సంఘం మండల అధ్యక్షుడు ఆవుల మల్లేష్ యాదవ్ అధ్యక్షతన సమావే�
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి సదాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న నిర్వహించే ఈ కార్యక్రమానికి మండలంలోన�
వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసి
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టెల బాలయ్య, దండి రంజిత్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మ
రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద�
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్ర
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను అక్కడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని కథలాపూర్ పోలీసులకు తీసుకువచ్చారు. కోరుట్ల బీఆర్ఎస్ నేతలకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, గంగారెడ్డిలు కలిసి మద్�