అదనపు క ట్నం తేవాలంటూ అత్తవారి ఇంటి నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి తండ్రి పోలీసులక�
పాత కక్షలతో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలి పిన కథనం ప్రకారం.. నాగోల్కు చెందిన పంగా మనోజ్( 24), తన స్నేహితుడు బందె ల వంశీ( 21)
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివగంగ కాలనీలో పాత నేరస్తుడైన ఓ వ్యక్తి అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నలుగురు నింది�
పార్కింగ్ చేసిన 18 పల్సర్ బైకులను అపహరించిన కేసులో ఓ పాత నేరస్తుడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 18 లక్షల విలువైన 18 పల్సర్ బైకులు, 3 సెల్ఫోన్�
మన్సూరాబాద్ : నాయిబ్రాహ్మణ కులస్తుడైన మేకప్మెన్ నాగశ్రీనును కులంపేరుతో దుర్భాషలాడిన సినీనటుడు మోహన్బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలక
వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మన్సూరాబాద్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సుజాత హోటల్ వద్ద ఓ గుర్త�
ఎల్బీనగర్, జనవరి 18: ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకురావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్యూ మారుతీనగర్ �
మన్సూరాబాద్, జనవరి 17: ఎల్బీనగర్ రింగ్రోడ్డులో జరుగుతున్న అండర్పాస్ రోడ్డు నిర్మాణం, రోడ్డు వెడల్పు పనులతో ఎల్బీనగర్ పీఎస్ కొంత మేరకు తొలగించాల్సిన వస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిర�
మన్సూరాబాద్ : బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించుకుపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రక�