టెక్ సెక్టార్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగానూ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
Layoffs | జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ వియర్ బ్రాండ్ పూమా బుధవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి 900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన ఖర్చులను తగ్గించే �
Amazon | ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారీ స్థాయిలో లేఆఫ్లు ప్రకటించింది. దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించడానికి అమెజాన్ రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
HDFC Bank | ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాల కోతలు ఉండబోవని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో శశిధర్ జగదీశన్ వెల్లడిం�
దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 12 వేల మందిని తొలగించబోతున్నట్టు ఈ ఏడాది ఆగస్టుల�
Layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స (Lufthansa) ఎయిర్లైన్స్ కూడా కీలక �
ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. క్లయింట్ అవసరాలు, సాంకేతికత మారుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి న�
Oracle Layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
IT Employees | ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్నేండ్లుగా ‘లేఆఫ్' తుఫాన్ అలజడి రేపుతున్నది. లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసింది. భారత్లోనూ దీని ప్రభావం ఉన్నప్పటికీ, టీసీఎస్ ఇటీవల చేపట్టిన తొలగింపులతో ఇ�
Infosys | టీసీఎస్లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ�
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మ�