హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపొద్దని, అది చట్టరీత్యా నేరమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించిన మానవహారంలో ఆయన పాల్గొని మాట్లాడా�
దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పటికి కూడా అవినీతి, అక్రమాలు ఈ స్థాయిలో ఉన్నాయి. ఇక ఫలానా విషయం చట్టవిరుద్ధం కాదంటే, కానీ చేయొద్దంటే వినేవారెవ్వరు? అసలే చట్టాలు కొందరికి చుట్టాలు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అధి�
16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని ఇండోనేషియా శనివారం అమల్లోకి తెచ్చింది. ఈ తరహా నిషేధం విధించిన తొలి ఆగ్నేయాసియా దేశంగా నిలిచింది.
బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతిచెందిన రెండు నెలల పసిబిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
DSP Prasanna Kumar | ఇవాళ మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామ�
Supreme Court | దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య భర్తల మధ్య జరిగిన వివాదం కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్ట
అవనిలో సగం.. ఆకాశంలో సగం.. మా జీవితాలపై, మా శరీరాలపై సంపూర్ణాధికారం ‘మాదే మాదే మాదే’ అంటూ ప్రపంచ మహిళలు గర్జిస్తున్న కాలమిది. అయినా పురుషాధిక్యత అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో కొనసాగుతూనే ఉంది. స్త్రీ జాతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, ఆయన కూతురు కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేశారు. అంతే కాకుండా, తెలంగాణ బార్ కౌన్సిల్లో ఇద్దరు ఒకే రోజు శనివారం ఎన్రోల
‘భూ సేకరణ ప్రక్రియలో హడావుడి ఎందుకు.. భూ సేకరణ చట్టం 2013కు లోబడి నిబంధనల ప్రకారం జరుగాలి..’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండ తండా గ్రామ�