హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
DSP Prasanna Kumar | ఇవాళ మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామ�
Supreme Court | దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య భర్తల మధ్య జరిగిన వివాదం కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్ట
అవనిలో సగం.. ఆకాశంలో సగం.. మా జీవితాలపై, మా శరీరాలపై సంపూర్ణాధికారం ‘మాదే మాదే మాదే’ అంటూ ప్రపంచ మహిళలు గర్జిస్తున్న కాలమిది. అయినా పురుషాధిక్యత అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో కొనసాగుతూనే ఉంది. స్త్రీ జాతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, ఆయన కూతురు కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేశారు. అంతే కాకుండా, తెలంగాణ బార్ కౌన్సిల్లో ఇద్దరు ఒకే రోజు శనివారం ఎన్రోల
‘భూ సేకరణ ప్రక్రియలో హడావుడి ఎందుకు.. భూ సేకరణ చట్టం 2013కు లోబడి నిబంధనల ప్రకారం జరుగాలి..’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండ తండా గ్రామ�
NEET Paper Leak : నీట్ ప్రశ్నాపత్రం లీక్పై బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని, దీనిపై తాము కఠిన చట్టం తీసుకొస్తున్నామని, భారత ప్రభుత్వం కూడా చట్టంలో ఓ నిబంధ�
స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఉల్లంఘించిన వారికి 15 ఏండ్ల గరిష్ఠ కారాగార శిక్ష విధించనున్నట్టు పేర్కొంది.
లా, పీజీలాసెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలకానున్నది. ఈ నెల 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు, ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించార�
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
గుజరాత్లో ముగ్గురు ముస్లింలను స్తంభాలకు కట్టేసి కర్రలతో కొట్టిన పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం అరాచకమని నిలదీసింది. వారిపై ఉన్న కోర్టు ధిక్కరణ అభియోగాలపై స్టే పొడిగిస్తున్నట్ట�
సాక్ష్యాల నమోదుతో కూడిన న్యాయపరమైన విచారణలో తప్ప ప్రభుత్వ అధికారులు భౌతికంగా న్యాయస్థానాలకు హాజరుకానక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలిపించటం, వస్త్రధారణపై