లా, పీజీలాసెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలకానున్నది. ఈ నెల 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు, ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించార�
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
గుజరాత్లో ముగ్గురు ముస్లింలను స్తంభాలకు కట్టేసి కర్రలతో కొట్టిన పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం అరాచకమని నిలదీసింది. వారిపై ఉన్న కోర్టు ధిక్కరణ అభియోగాలపై స్టే పొడిగిస్తున్నట్ట�
సాక్ష్యాల నమోదుతో కూడిన న్యాయపరమైన విచారణలో తప్ప ప్రభుత్వ అధికారులు భౌతికంగా న్యాయస్థానాలకు హాజరుకానక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలిపించటం, వస్త్రధారణపై
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని, కంబళ, ఎడ్ల బండి పోటీలు కూడా ఆయా రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలలో భాగమేనని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలు ఆయా రాష్ర్టాల సంస్క�
ప్రత్యర్థి వ్యక్తిత్వం దెబ్బతినే రీతిలో ఉండకూడదు విమర్శ. హుందాగా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉండా లి. కానీ అటువంటి విచక్షణను ఎవరై నా పాటిస్తున్నారా? విచ్చలవిడి విమర్శ అనేది అలవాటైపోయింది.
వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ
అవయవదానానికి సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేయనుంది. అవయవాల కోసం రిజిస్ట్రేషన్, కేటాయింపునకు ఏకరీతి నిబంధనలు తీసుకురానున్నది. ఇందుకోసం ‘వన్ నేషన్, వన్ ఆర్గాన్ అలొకేషన్' పాలసీని తేనున్నది
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టం తీసుకురావాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీవీ చానళ్లు వచ్చినప్పుడు ‘ప్రెస్ యాక్ట�