అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని, కంబళ, ఎడ్ల బండి పోటీలు కూడా ఆయా రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలలో భాగమేనని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలు ఆయా రాష్ర్టాల సంస్క�
ప్రత్యర్థి వ్యక్తిత్వం దెబ్బతినే రీతిలో ఉండకూడదు విమర్శ. హుందాగా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉండా లి. కానీ అటువంటి విచక్షణను ఎవరై నా పాటిస్తున్నారా? విచ్చలవిడి విమర్శ అనేది అలవాటైపోయింది.
వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ
అవయవదానానికి సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేయనుంది. అవయవాల కోసం రిజిస్ట్రేషన్, కేటాయింపునకు ఏకరీతి నిబంధనలు తీసుకురానున్నది. ఇందుకోసం ‘వన్ నేషన్, వన్ ఆర్గాన్ అలొకేషన్' పాలసీని తేనున్నది
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టం తీసుకురావాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీవీ చానళ్లు వచ్చినప్పుడు ‘ప్రెస్ యాక్ట�
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ అన్నారు. 16వ డివిజన్ జాన్పాకలో గురువారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణికి పాల్పడుతూ ఆర్థిక చేయూతలో మొండి చేయి చూపిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,
ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు సైదాబాద్లోని బాలుర పరిశీలక సదనం, బాలుర సదనాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా బాలుర ప్రత్యేక సద�
జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చట్టాన్ని పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళ