పాతనగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలను నగర పోలీసులు వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే యువకులను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ వారిని సముదాయిస్తున్నారు.
లైంగిక దాడి బాధితురాళ్ల హత్యలకు కారణం చట్టమేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. నిందితులకు మరణ శిక్ష విధిస్తూ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచే హత్యలు పెరిగాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చే�
లా చదివిన గ్రాడ్యుయేట్లు ఐదేండ్లకు పైగా ప్రాక్టీస్ చేయకుండా ఉండి, తిరిగి న్యాయవాద వృత్తిలోకి రావాలనుకుంటే ఆలిండియా బార్ పరీక్ష (ఏఐబీఈ) రాయాల్సిందేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు స్పష
టీఏఎఫ్ఆర్సీకి పలు ఇంజినీరింగ్ కళాశాలల విజ్ఞప్తి ఇప్పటికే కరోనా దెబ్బతో తగ్గిన ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఫీజులు పెంచితే అడ్మిషన్లు రావేమోనని ఆందోళన ఏఐసీటీఈ నుంచి స్పష్టత కోసం విచారణ వాయిదా త్వరలో లా, బ
అయోధ్య వివాదం నేపథ్యంలో.. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా, ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని కాపాడేలా 1991లో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ప్రార్థన స్థలాల (ప్రత్యేక నిబంధనల)-1991 చట్టం’ తీసుకొచ్చింది. దీనినుంచి �
ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలకు కట్టుబడి ఉండే, చట్టపరమైన ప్రక్రియలను గౌరవించే వ్యక్తులు మాత్రమే హక్కులను పొందగలరని, అటువంటి వారి హక్కులకే రక్షణ ఉంటుందని పేర్కొన్
వైవాహిక బంధానికి సంబంధించిన వివాదాల్లో పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరిదన్న అంశంపై పలు చట్టాలు ఉన్నాయని, వాటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి సమగ్ర చట్టాన్ని ఎందుకు రూపొందించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అదేవిధంగా న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులకు న్యాయవాదిని కోర్టు నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం న్యాయ సేవాధికార చట్టాన్ని �