ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలకు కట్టుబడి ఉండే, చట్టపరమైన ప్రక్రియలను గౌరవించే వ్యక్తులు మాత్రమే హక్కులను పొందగలరని, అటువంటి వారి హక్కులకే రక్షణ ఉంటుందని పేర్కొన్
వైవాహిక బంధానికి సంబంధించిన వివాదాల్లో పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరిదన్న అంశంపై పలు చట్టాలు ఉన్నాయని, వాటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి సమగ్ర చట్టాన్ని ఎందుకు రూపొందించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అదేవిధంగా న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులకు న్యాయవాదిని కోర్టు నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం న్యాయ సేవాధికార చట్టాన్ని �