Lathi charge | శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్దఎత్తున గుమిగూడి ఆందోళనలకు దిగారు. ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసుల�
మీకెన్నిసార్లు చెప్పాలి? స్థలాలు ఖాళీ చేయాలని చెప్తే తమాషాలు చేస్తున్నారా? ఒకట్రెండురోజుల్లో మొత్తం ఖాళీ చేయాలి. లేకపోతే లాఠీచార్జి చేసైనా వెళ్లగొడ్తం. చెరువు దగ్గర జాగా ఎందుకు కొన్నరు? కోర్టు ఆర్డర్లు
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతులపై లాఠీచార్జి ఘటన అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం దమననీతికి నిదర్శనమని పేర్�
సిరిసిల్ల (Sircilla) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. రేవంత్ ఫొటోతో ఎమ్మెల్యే ఆఫీస్
Lathi charge | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్కుమార్ (Nitish Kumar) నివాసం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ పబ్లిక్ కమిషన్ (BPSC) నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్-3 (TRE-3) పరీక్ష రాసిన అభ్యర్థుల�
అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాలు ఉద్యమ రోజులను తలపిస్తున్నాయి. వీరికి మద్దతుగా నగర వాసులు, పర్యావరణ ప్రేమికులు అరుదైన జీవ వైవిధ్యాన్ని కలిగిన హెచ్సీ�
సమస్కలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్లిన ఆశ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ఆశ కార్యకర్తల యూనియన్(సీఐటీయూ) నాయకులు
Harish Rao | జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో జరిగిన లాఠీచార్జ్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. లాఠీలు విరిగేలా, రక్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడటం దారుణమని మండిపడ్డారు.
BPSC Protest | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సీసీఈ) తిరిగి నిర్వహించాలని ఆదివారం చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు నిర్వహించిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా ఆందోళనకా�
Secunderabad | సికింద్రాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేంద�
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వారిపై శుక్రవారం కూడా లాఠీలు ఝుళిపించారు. ఉదయం నుంచే హైదరాబాద్ అశోక్నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ