Bihar Police lathi-charge బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (బీఎస్ఎస్సీ)కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాట్నాలోని బీఎస్ఎస్సీ ఆఫీసు ముందు ఇవాళ ఉదయం �
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన సీఎం భగవంత్ మాన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పోటీని తట్టుకోలేని బీజేపీ, దళిత వర్గానికి చెందిన వ్యవసాయ కూలీలను రెచ్చగొడుతున్నదని ఆప�
రామగుండం ఎన్టీపీసీలో లాఠీచార్జిపై సర్వత్రా ఆగ్ర హం వ్యక్తమవుతున్నది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది అమానుషంగా దాడి చేయడం పై ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం బ్ల�
ఎన్టీపీసీలో గేట్మీటింగ్లో పాల్గొన్న వారిపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది దాడి 70 మందికి పైగా గాయాలు.. ఖండించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జ్యోతినగర్, ఆగస్టు 22: న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న రామగుండం ఎన్టీ�