YCP Rallies | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ - 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.
సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్ జీ ఉద్యమకారులపై లాఠీలు ఝులిపించడం, పెల్లెట్లను ప్రయోగించడం దారుణమని, ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాని మ�
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం పట్ల నేషనల్ హ్యూమనట్ రైట్స్ కమిషన్ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.
శాంతియుత నిరసనలు రాజ్యాంగబద్ధమైన రక్షణ కలిగినవని, కేవలం ఆందోళన సాకుతో లాఠీచార్జ్ చేయడం సమర్థనీయం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల హోరులో... 2023 మే 30న హైదరాబాద్ అశోక్నగర్ లైబ్రరీ మెట్లపై నిలిచిన రాహుల్గాంధీ, ముషీరాబాద్ వీధుల్లో నిరుద్యోగ యువత భుజం తట్టిన క్షణం కేవలం ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం కాదు.. తెలంగాణ యువతత�
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించా�
Khammam | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు.
Lathi Charge | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫోన్ టాపింగ్ పేరుతో నోటీసులు ఇవ్వడం పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల ఊరేగింపులతో పాటు పల్లెలు దద్దరిల్లాయి.
Lathi charge | శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్దఎత్తున గుమిగూడి ఆందోళనలకు దిగారు. ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసుల�
మీకెన్నిసార్లు చెప్పాలి? స్థలాలు ఖాళీ చేయాలని చెప్తే తమాషాలు చేస్తున్నారా? ఒకట్రెండురోజుల్లో మొత్తం ఖాళీ చేయాలి. లేకపోతే లాఠీచార్జి చేసైనా వెళ్లగొడ్తం. చెరువు దగ్గర జాగా ఎందుకు కొన్నరు? కోర్టు ఆర్డర్లు
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతులపై లాఠీచార్జి ఘటన అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం దమననీతికి నిదర్శనమని పేర్�
సిరిసిల్ల (Sircilla) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. రేవంత్ ఫొటోతో ఎమ్మెల్యే ఆఫీస్