Lathi charge | దుక్కులు సిద్ధం చేసి, విత్తనాల కోసం పోతే రైతులకు నరకయాతన తప్పడం లేదు. ఆదిలాబాద్లో మంగళవారం పత్తివిత్తనాల కోసం ఎండను లెక్కచేయకుండా గంట ల తరబడి బారులు తీరిన రైతులపై పోలీసులు చిందులు తొక్కారు.
Harish Rao | ‘ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరం. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమైనయ్. ఐదు నెలల్లోనే రోడ్డెకాల్సిన దుస్థితి వచ్చింది.
KTR | ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులుతీరిన రైతులపై లాఠీచార్జి అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటే లాఠీచార్జీయేనా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఆదిలాబాద్లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై జరిగిన లాఠీచార్జీని మంగళవారం ఓ ప్రకటనలో ఖండ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో (Komuravelli Mallanna) స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Bihar Police lathi-charge బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (బీఎస్ఎస్సీ)కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాట్నాలోని బీఎస్ఎస్సీ ఆఫీసు ముందు ఇవాళ ఉదయం �
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన సీఎం భగవంత్ మాన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పోటీని తట్టుకోలేని బీజేపీ, దళిత వర్గానికి చెందిన వ్యవసాయ కూలీలను రెచ్చగొడుతున్నదని ఆప�
రామగుండం ఎన్టీపీసీలో లాఠీచార్జిపై సర్వత్రా ఆగ్ర హం వ్యక్తమవుతున్నది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది అమానుషంగా దాడి చేయడం పై ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం బ్ల�
ఎన్టీపీసీలో గేట్మీటింగ్లో పాల్గొన్న వారిపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది దాడి 70 మందికి పైగా గాయాలు.. ఖండించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జ్యోతినగర్, ఆగస్టు 22: న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న రామగుండం ఎన్టీ�