రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అదృశ్యమైన రాగ్యానాయక్ను నిందితులు కృష్ణానదిలో పడేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్య సహకారంతోనే ఈ హత్య జరిగిందని, వివాహేతర సంబంధమే ఇందుకు కా�
నిమజ్జనానికి తరలివెళ్లే గణపయ్యలకు రూట్ క్లియర్ రంగంలోకి అదనపు బలగాలు చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 8 : పాతబస్తీలో గణేశ్ సామూహిక ఊరేగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. నగర పోలీస్ కమిషనర్తో పాటు ఇతర ఉన్నత
300మంది పోలీసు సిబ్బంది ణ్పత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటుచేసిన జీహెచ్ఎంసీ ముషీరాబాద్, సెప్టెంబర్ 8: వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు విస్తృత ఏర్పాట్లు �
జోన్ పరిధిలో 1017 గణేశుల నిమజ్జనం మంది పోలీస్లతో బందోబస్తు ఉంటే లోకల్ పోలీసులను సంప్రదించాలి ఇన్చార్జి డీసీపీ సునీల్దత్ అంబర్పేట, సెప్టెంబర్ 8 : వినాయక నిమజ్జనానికి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు �
జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఉన్న సాంకేతికత, వసతులు, పరీక్షలు గురించి తెలుసుకోవాలనుందా..? విమానాలు కొనుగోలు, వైమానిక రంగంలోకి అడుగుపెట్టాలనుందా ? కాక్పిట్ నుంచి సీటింగ్ వరకు.. డిజైన్ల నుంచి డెస్టినేషన్
కంటోన్మెంట్ రోడ్లపై మంత్రి కేటీఆర్ మళ్లీ గళం విప్పారు. ఏడేండ్లుగా కంటోన్మెంట్లో తరచూ రోడ్లను మూసివేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై శనివారం శాసనసభ వేదికగా ఆగ్రహం
మలక్పేట బీ-బ్లాక్ క్వార్టర్స్లో ఐటీ శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరి శీలించి నివేదిక ఇచ్చిన వెంటనే సంబంధింత శాఖల అధికా రులతో మంత్రి కేటీఆర్ మలక్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తారు.
ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం.. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అడ్డంకులు ఎన్నో. అయినా అందరి లక్ష్యం సర్కారు నౌకరి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివారు. కోచింగ్కు వెళ్లిన వారు కొందరైతే..
లామకాన్లో ప్రాచీన హస్తకళల ప్రదర్శన శనివారం ఉదయం కొలువుదీరింది. ఆయా చిత్రమాలికలు సందర్శకులందరినీ ఆకట్టుకుంటున్నాయి. బెల్ మెటల్, కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు ప్రదర్శనలో ఉన్నాయి.
బహదూర్పల్లి, తొర్రూర్లో హెచ్ఎండీఏ లే అవుట్లు 324 ప్లాట్లకు ఆన్లైన్ వేలం 10 వరకు దరఖాస్తులకు అవకాశం సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : నగర శివారులో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న కొత్త లేఅవుట్లలో ప్
చిన్నతనం నుంచే వ్యాపార ఆలోచనలు వారి మెదళ్లలో నాటుకున్నాయి. చదువు పూర్తయ్యాక ప్రారంభిద్దాం అనుకున్నారు.. ఇంతలోనే పెళ్లి.భర్త సహకారంతో రాణిద్దామనుకున్నారు. పిల్లల పెంపకం రూపంలో మరో సవాల్. వ్యాపార ఆలోచన ఉ
ఎమ్మెల్సీ వాణిదేవి ముషీరాబాద్, మార్చి 6: కుటుంబ వ్యవస్థకు పునాది మహిళ అని ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ అన్నారు. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో అరుంధతి వనితా వేదిక, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యల ఆధ్వర్యంలో �