Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు.
Lashkar-e-Taiba : దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రధాన దేవాలయాల్లోనూ అలర్ట్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు.
Lashkar-e-Taiba: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్ల�
Pakistan : భారత్పై పాక్ కుట్రలు ఆగడం లేదు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినా.. ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక కుట్రలకు మళ్లీ పాక్ ఆజ్యం పోస్తోంది.
Pahalgam terror attack : భారత్ కు తానంటే భయమని పాకిస్తాన్ తీవ్రవాది, ఫహల్గాం దాడి సూత్రధారి, తీవ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయిబా అగ్రనేత సైఫుల్లా కసూరీ అన్నాడు.
NIA : కశ్మీర్లోని బైసరన్ లోయలో ఎనిమిది నెలల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgham Attack)లో పాకిస్థాన్ ప్రమేయం ఉందనే వార్త నిజమైంది. 26 మంది పర్యటకులను బలిగొన్న దాడికి లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అగ్రనేత సూత్రధారి అని జా�
Pak terrorist | పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ (Abdul Rauf) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీని పెళ్లిపిల్లను చేస్తామని అన్నాడు. ఢిల్లీని ఆక్రమిస్తాం అన�
Lashkar-e-Taiba: పాక్లోని ముర్దిక్లో ఉన్న లష్కరే కార్యాలయం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసమైంది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ ఒకరు ఆ వీడియోను పోస్టు చేశాడు. మళ్లీ ఆ భవనాన్ని నిర్మించేందుకు నిధు�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది.
పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటిం
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో (Pahalgam Attack) పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస�
పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు.