Lashkar-e-Taiba: పాక్లోని ముర్దిక్లో ఉన్న లష్కరే కార్యాలయం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసమైంది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ ఒకరు ఆ వీడియోను పోస్టు చేశాడు. మళ్లీ ఆ భవనాన్ని నిర్మించేందుకు నిధు�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది.
పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటిం
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో (Pahalgam Attack) పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస�
పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు.
లష్కరే తాయిబాతో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాదిని, ఎన్ఐఏ అభియోగాలున్న మరో వ్యక్తిని అమెరికా ప్రభుత్వం తన సలహాదారులుగా నియమించుకున్నది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న ఇస్మాయిల్ రోయర్, షయేక్ హమ్
నిషేధిత లష్కరే తాయిబా సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను జమ్ముకశ్మీర్లోని బడ్గాం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి, స్థానికులను ఉగ్రవాదం �
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ కూడా ఉన్నాడు. షోపియాన్ జిల్లాలోని షూకల్ కెల్లర్ �
Pakistan | పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి �
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్విస్టిగేసన్ ఏజెన్సీ పురోగతి సాధించింది. ఈ దాడికి సంబంధించి ప్రమేయం ఉన్న వారిలో లష్కరే తాయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఫరూఖ్ అహ్మద్ను ముఖ్యుడిగా గుర్త�