Independence Day | దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day )జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్లోని(Jammu and Kashmir) షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది.
Kashmiri Pandits : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న కాశ్మీరీ పండిట్లకు, ఇక్కడ పని చేసే పోలీసులకు, చివరకు రాష్ట్ర ఎల్జీకి కూడా ఒక ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. లష్కర్ ఇ తైబా అనే ఉగ్రసంస్థకు అనుబంధంగా పని చేసే ‘ద �
Health Tips | మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి జీవితంలో చాలామంది నిద్రలేమి (Sleeplessness) తో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం (Food) కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమీతో క్రమక్రమంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్
Shoaib Akhtar : పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదంలో చిక్కుకున్నాడు. షోయబ్ సోదరుడు షాహిబ్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హాజరవ్వడం సంచలనంగా
లష్కరే తాయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్లో గురువారం కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన అమీర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. లాహోర్లోని ఒక న్యూస్ చానల్ కార్యాలయం వెలుపల ఆయనప
Lashkar terrorist : దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు.
Lashkar-e-Taiba : దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రధాన దేవాలయాల్లోనూ అలర్ట్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు.
Lashkar-e-Taiba: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్ల�
Pakistan : భారత్పై పాక్ కుట్రలు ఆగడం లేదు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినా.. ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక కుట్రలకు మళ్లీ పాక్ ఆజ్యం పోస్తోంది.
Pahalgam terror attack : భారత్ కు తానంటే భయమని పాకిస్తాన్ తీవ్రవాది, ఫహల్గాం దాడి సూత్రధారి, తీవ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయిబా అగ్రనేత సైఫుల్లా కసూరీ అన్నాడు.
NIA : కశ్మీర్లోని బైసరన్ లోయలో ఎనిమిది నెలల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgham Attack)లో పాకిస్థాన్ ప్రమేయం ఉందనే వార్త నిజమైంది. 26 మంది పర్యటకులను బలిగొన్న దాడికి లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అగ్రనేత సూత్రధారి అని జా�
Pak terrorist | పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ (Abdul Rauf) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీని పెళ్లిపిల్లను చేస్తామని అన్నాడు. ఢిల్లీని ఆక్రమిస్తాం అన�