భక్తుల పూజలు తృప్తినిచ్చాయి కాని నా కోరిక మీరు వెరవేర్చడం లేదు. నేను చెబుతూనే ఉన్నా కానీ మీరు పట్టించుకోవడం లేదు.. నాకు రక్తం బలి కావాలి.. అయినా మీరు ఎవరు నా మాట వినడం లేదు.. ‘రక్తం బలి ఇవ్వకపోతే మీరు రక్తం కక�
Lashkar Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్ అధ్యాత్మిక శోభ సంతరించుంది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని రంగురంగుల పూలతో అందం�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగు ళ్ల పద్మారావు గౌడ్ కలిసి ఈ నెల 21న జరిగే సికింద్రాబాద్ బోనాల వేడుకలకు రావాలని కోరారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్�
Lashkar Bonalu | ఈ నెల 21వ తేదిన జరిగే సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల
లష్కర్ బోనాల జాతర రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు సోమవారం అంబారీపై ఊరేగారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపుతో వేడుక ముగిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి
ఆదిలాబాద్లో ఆషాఢ బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అతి పురాతనమైన పోచమ్మ ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్
Bonalu | లాల్దర్వాజలో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భిన్న సంస్కృతులకు మేళవింపుగా నిలిచిన పాతనగరంలో తెలంగాణ సంప్రదాయం కలబోతగా వేడుకలను నిర్�
Lashkar bonalu | ఈ నెల 9 వ తేదీన జరిగే లష్కర్ బోనాలకు పక్కగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలల్లో తిరుగుతూ
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లష్కర్ వారం సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భా
రెండో రోజు పూజలు చేసిన భక్తులు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు ఆలయాల్లో రంగం, భవిష్యవాణి బేగంపేట జూలై 26: సికింద్రాబాద్లో బోనాల ఉత్స వాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస�
మంత్రి తలసాని| అమ్మవారి చెంత రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న కొందరు నాయకులు.. మీడియా పాయింట్లో రాజకీయాలు �
లష్కర్| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించ