అమెరికా కాన్సులేట్కు చెందిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలను వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడకు కాన్సులేట్ కార్యాలయాన్ని గతేడాదిలో మార్చారు.
2020 జనవరి 30న వుహాన్ నుంచి కేరళ రాష్ర్టానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ వెంటే నివారణకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
Intel | కేంద్ర ప్రభుత్వ ‘మేడిన్ ఇండియా’ ఇన్సియేటివ్ ను బలోపేతం చేసేలా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఇంటెల్’.. భారత్’లోనే లాప్ టాప్ ల తయారీకి ఎనిమిది భారత్ కంపెనీలతో జత కట్టింది.
తమిళనాడు, తెలంగాణలోని 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు చేపట్టింది. కోయంబత్తూరులో 22, చెన్నైలో 3, టెకాసీలోని ఓ ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో రూ.60 లక్షల
ప్రభుత్వరంగ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఐటీఐ లిమిటెడ్ తాజాగా ల్యాప్టాప్ను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించిన సొంత బ్రాండెడ్ ల్యాప్టాప్తోపాటు మైక్రో పీసీని సైతం ఆవిష్క
ITI Laptop- Mini PC | అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు పోటీగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్.. స్మాష్ బ్రాండ్ కింద గ్లోబల్ ప్రమాణాలతో లాప్ టాప్, మినీ పర్సనల్ కంప్యూటర్ ఆవిష్కరించింది.
రిటైల్ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన బిగ్సీ మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా సంస్థ 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2002లో విజయవాడలో తొలి స్టోర్ను ఆరంభించిన ఆ సంస్థ..
కంప్యూటర్ మీద పనిచేయడం అనివార్యమైపోయింది. అందుకు తగ్గట్టు మానిటర్లు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ఇటీవల వ్యూ సోనిక్ సంస్థ టచ్ స్క్రీన్ మానిటర్ను తీసుకొచ్చింది. ‘వీపీ16’ పేరిట 15.6 అంగుళాల తెరతో ఓఎల్�
జీన్స్ ఫ్యాషన్ మనకేనా, మన చేతుల్లో ఎప్పుడూ ఎత్తుకు తిప్పే, మన ఒడిలో నిరంతరం ఓలలాడే ల్యాప్టాప్కు మాత్రం వద్దా... అని అనుకున్నారు ముద్దుగుమ్మలు. అందుకే ల్యాప్టాప్ కవర్గానూ డెనిమ్నే వాడుతున్నారు. చి�
Import of Laptops | కీలకమైన పండుగల సీజన్ ముంగిట్లో లాప్ టాప్ లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ తీసుకోవాలన్న నిబంధన వల్ల పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుందని టెక్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. దిగుమ�