‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసుల�
Enforcement Directorate: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ప్రాపర్టీ
ముడా భూ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతికి లోకాయుక్త పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో వీరిపై ఆరోపణలు నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ హైకోర్టుకు �
ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. భూ దందాల ఐలయ్యగా మారారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ నేత బీసు చందర్గౌడ్తో కలిసి ఆమె మీడియాతో
కర్ణాటకలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది. వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయంపై ముఖ్యమైన ఆధారా�
Raidurgam | హైదరాబాద్ రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వభూమిని ప్రయివేట్ వ్యక్తులకు చెందిన భూమిగా రికార్డులు సృష్టించి, దానిని కారుచౌకగా ఒక బిగ్షాట్కు విక్రయిస్తున్న వ్యవహారమొకటి బట్టబయలైంది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో ల్యాండ్ స్కామ్ వెలుగుచూసింది. పార్టీ అగ్రనేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే భూ వివాదాల్లో చిక్కుకోగా, తాజాగా మంత్రి బోస్రాజ్పైనా భూకబ్జా ఆరోపణలు వెల
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పా�
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భూకుంభకోణం వివాదంలో చిక్కుకొన్నారు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది.
కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పా�