Land Scam | యథారాజ.. తథాప్రజ! అన్న నానుడి కాంగ్రెస్ పాలనలో మారిపోతున్నది. యథా సర్కారీ పెద్దలు.. తథా అధికారులు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇష్టారీతిన భూములను కబళిస్తున్న అధికార పార్టీ పెద్దల పెద్దల తీరును కొం
Hyderabad | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో భారీ భూ ఆక్రమణకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఆయన బినామీలు పకా సెచ్ వేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.వేలాది కోట్ల విలువైన ప్రభుత్వ �
Alind Lands | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ఏర్పడక ముందే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామ పరిధిలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటైంది.
అధికారిక వ్యవహారాల్లో ఎవరు ఏ పని చేయాలనే దానిపై చట్టాలున్నాయి. అమలుకు నిబంధనలూ ఉన్నాయి. బ్యూరోక్రాట్లు ఏం చేయాలి? జ్యుడీషియరీ ఏం చేయాలి? అనే దానిపైనా రాజ్యాంగంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, సర�
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ గ్రామ పరిధిలో జరిగిన 275 ఎకరాల భూ దందా మరో మలుపు తీసుకుంది. దీని వెనుక సర్కార్ పెద్దల భారీ స్కెచ్ ఉందనేందుకు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి.
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూమికి సంబంధించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తా కథనం సంచలనం సృష్టించింది.
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించిన వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. గతంలోని రెవెన్యూ అధికారులు నిబ�
Korremula | మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ
టెమ్రిస్ వైస్ చైర్మన్ అండతో, సర్కార్ పెద్దల కనుసన్నల్లో పెద్దషాపూర్ భూ కుంభంకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలతో మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన ఈ భ
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ భూకుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శంషాబాద్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల
‘ఆధారాలు సహా మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన వెయ్యి కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నది. సమాధానం చెప్పకుండా సర్కార్ పెద్దలు తప్పించుకొని తిరుగుతున్నారు. వారి తీరు చూస�