బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
‘అసైన్డ్ భూమిలో అనుచరుడి పాగా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’అలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతున్నది. బాధితులతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ కథనాన్ని సమర్థిస్తూ ఫోన్లు చేస్తున్నారు. బాధితుల�
తన కుమారుడికి చెందిన సంస్థ భూ కుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను రాజీనామా చేయాలంటూ ఓ హక్కుల కార్యకర్త చేసిన డిమాండ్పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు.
మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. గత కొద్ది రోజుల్లో ఇది మూడో భూ కుంభకోణం. బీజేపీ-శివసేన కూటమి ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కూ�
బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్కు చెందిన అమెడియా ఎంటర్ప్రైజ�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ కుమారుడు పార్థ్పవార్పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. రూ.1804 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని కేవలం రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ ప�
రూ.500 కోట్ల స్కామ్లో కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. కర్ణాటకలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది. బీపీఎల్ ఇండియా లిమిటెడ్కు పారిశ్రామిక అవసరాల కోసం కర్ణాటక
జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఓ వెంచర్లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన రూ. వంద కోట్ల విలువైన లక్ష గజాల భూమిని నకిలీ ప్రొసీడింగ్ల ద్వారా కొంతమంది తమ పేర�
‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసుల�
Enforcement Directorate: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ప్రాపర్టీ
ముడా భూ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతికి లోకాయుక్త పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేసులో వీరిపై ఆరోపణలు నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ హైకోర్టుకు �
ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. భూ దందాల ఐలయ్యగా మారారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ నేత బీసు చందర్గౌడ్తో కలిసి ఆమె మీడియాతో
కర్ణాటకలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది. వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయంపై ముఖ్యమైన ఆధారా�
Raidurgam | హైదరాబాద్ రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వభూమిని ప్రయివేట్ వ్యక్తులకు చెందిన భూమిగా రికార్డులు సృష్టించి, దానిని కారుచౌకగా ఒక బిగ్షాట్కు విక్రయిస్తున్న వ్యవహారమొకటి బట్టబయలైంది.