Prohibited Properties | రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా అధికారులకు, పాలకపక్ష నేతలకు కాసులు కురిపిస్తున్నది. తన రెక్కల కష్టంతో కట్టుకొన్న ఇంటిని నిషేధ జాబితాలో చేర్చి, హక్కులు కాలరాసి.. ఇప్పుడు సర్కార్ బందిఖాన నుంచి విడిప
ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్రెడ్డి అండ్ కో వేసిన చిల్లర ఎత్తుగడనే 22ఏ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆరోపించారు. ఎక్కడన్నా 1.24 కోట్ల ఎకరాల నిషేధిత
నాలుగో సింహం ఒకవైపే చూస్తున్నదా? మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో పోలీసుల చూపు కేవలం అతడిపైనే ఉన్నది. ఎంతసేపూ సుమంత్, అతడితో ఉన్న ఇతరులను అరెస్ట్ చేస్తామని చెప్తున్నారే తప్ప అసలు జరిగ�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వే నంబర్ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్ కంపెనీ స
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మ�
Hakimpet Land Scam | బిగ్ మేడం ఆదేశాలతో ఓ ఉన్నతాధికారి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో చక్రం తిప్పారు. బిగ్ షాడో చెప్పినట్టు వినాలని వచ్చిన ఆర్డర్లతో నిరుపేద రైతుల కడుపులు కొట్టి కోట్ల రూపాయల అక్రమా�
Land Scam | వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్పరం అవుతుంటే కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Bomraspet | రాష్ట్రవ్యాప్తంగా 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. ఇల్లు, వాకిలి, పొలాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితా కత్తిని ఝుళిపిస్తున�
Land Scam | రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
Land Acquisition | రంగారెడ్డి జిల్లాలోని పచ్చని పొలాలపై ప్రభుత్వం కన్నేసింది. పారిశ్రామిక అవసరాల పేరుతో వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు స్కెచ్ వేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు �
Urdu Academy Lands | గద్దెనెక్కినప్పటి నుంచి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరో భారీ భూపందేరానికి తెరలేపింది. విలువైన స్థలాలను నచ్చిన వారికి దొడ్డిదారిలో కట్టబెడుతున్న ప్రభు త్వం కన్ను.. ఇప్పుడు �
Land Scam | ‘ఎకరాల్లో భూములు కొని, గజాల్లోకి మార్చి.. బకరాలకు కట్టబెడుతున్నారు’ - సొంత పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇట�