రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్�
ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపుబాధితుల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హుల జాబితాపై బుధవారం ఉదండాపూర్ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణకు భూసేకరణ అదనపు కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్ హా
పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే ఫార్మాసిటీ, అమెజాన్, టీసీఎస్ వంటి పలు దిగ్గజ కంపెనీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడలో ఫుడ్ప్రాసెస�
సాగునీరు, రైల్వే ప్రాజెక్టుల చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి చేపట్టే ల్యాండ్ పూలిం గ్ నోటిఫికేషన్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రద్దు చేసింది. నగరం చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించేందుకు భూ సేకరణ కోసం గతంలో నోటిఫికే�
హనుమకొండ, మే 31 : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరుగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూ�
ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ను రద్దు చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్�
కావాలనే కొంతమంది అసత్య ప్రచారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రశాంత్నగర్లో రైతులతో సమావేశం నయీంనగర్, మే 29 : ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వర్ధన్నపేట ఎమ్�
ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ అసైన్డ్ భూములు ఇస్తామని వాటి యజమానులు ముందుకు వచ్చారు. శుక్రవారం భూ యజమానుల ప్రతినిధి బృందం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్కుమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
పెరిగిన విలువలో ప్రభుత్వానికీ వాటా రెండు రాష్ర్టాల్లో అధికారుల పర్యటనలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం యజమానుల నుంచి భూములను సమూహంగా తీసుకొని మౌలిక �
షాబాద్ : చేవెళ్ల ప్రాంతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం �