Lalu Yadav | బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ (RJD party) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav).. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. ఆయన ఇప్పటివరకు 12 పర్యాయాలు పార్టీ జాతీయ అధ్యక్షుడి�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిని చాటారు. తనకు నమస్కరించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భుజం తట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలపై
Nitish Kumar | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో తిరిగి చేరేందుకు సీఎం నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
Lalu Yadav | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ల ద్వారా ఎన్నికలు నిర్వహిండచడంవల్ల అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చనేది రుజువు కూడా అయ్యిందని ఆర్జేడీ అధ్యక్షుడు (RJD President), కేంద్ర మాజీ మంత్�
Misa Bharti | బీహార్కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రోలర్ బాండ్లు పెద్ద కుంభకోణమని ఇటీవల ఆరోపించారు. ‘ఇండియా’ బ్లాక్ కూటమి అధికారంలోకి వస్త�
RJD | బీహార్లో లోక్సభ స్థానాలకు ఆర్జేడీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఆర్జేడీకి 23 స్థానాలు దక్కాయి. ఈ క్రమంలో ఆ పార్టీ 22 స్థానాలకు అభ్యర్�
Omar Abdullah | ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలు మా ఇండియా కూటమి (India Alliance) కే నష్టాన్ని కలిగించాయని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నాయకుడు, జమ్ముకశ్మీర్ (Jammu-Kashmir) మాజీ ముఖ్యమ�
Nitish Kumar | లాలూ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు.
Lalu Prasad Yadav | బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అన్నారు. మహాకూటమిలోకి తిరిగి వస్తే పరిశీలిస్తామని చెప్పారు.
బీహార్లో చోటుచేసకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) స్పందించారు. బొందిలో ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
land for job scam | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
Manoj Jha | బీహార్లో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నితీశ్కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండటం బ�
బీహార్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ�