Lalu Yadav | రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)ను సీబీఐ (CBI) త్వరలో విచారించే అవకాశం ఉన్నది. జాబ్ ఫర్ ల్యాండ్ కేసు (job in exchange of land)లో కేసులో ఇటీవల ఆ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ను చూసి బీజేపీ భయపడుతున్నదని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి విమర్శించారు.
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్ప
ఉద్యమాన్ని చివరికంటూ కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తి, పట్టుదల అద్భుతమని బీహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ కొనియాడారు. బుధవారం బీహార్ పర్యటనలో చెక్కుల పంపిణీ అ�
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్న
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
లాలూ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. పార్టీ సభ్యత్వానికి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రతి సారీ జోక్యం చేసుకున్నట్లుగా తేజస్వీ యాదవ్, ర�
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కీలక నేత, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పెండ్లి చేసుకోబోతున్నారు. గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం జరుగనున్నది. అయితే పెండ్లి కూతురు ఎవరు? ఎక్కడ ఉంట