బీహార్లో చోటుచేసకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) స్పందించారు. బొందిలో ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
land for job scam | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
Manoj Jha | బీహార్లో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నితీశ్కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండటం బ�
బీహార్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ�
Lalu Yadav | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav) తెలిపారు.
ED Summons | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, ఆర్జేడీ మంత్రి తేజస్వి యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ( ED Summons) జారీ చేసింది. ఈ నెల 22న త�
Mamata Banerjee | కేంద్రంలో నియంతృత్వ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ఒక కుటుంబంలా బీజేపీపై పోరాడి ఓడిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ము�
Tejashwi Yadav | ఆర్జేడీ (RJD) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Yadav) ఇంట సందడి వాతావరణం నెలకొంది. లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి (Bihar Deputy CM) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తొలిసారి తండ్రయ్యారు.
Lalu Yadav | రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)ను సీబీఐ (CBI) త్వరలో విచారించే అవకాశం ఉన్నది. జాబ్ ఫర్ ల్యాండ్ కేసు (job in exchange of land)లో కేసులో ఇటీవల ఆ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ను చూసి బీజేపీ భయపడుతున్నదని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి విమర్శించారు.
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్ప
ఉద్యమాన్ని చివరికంటూ కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తి, పట్టుదల అద్భుతమని బీహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ కొనియాడారు. బుధవారం బీహార్ పర్యటనలో చెక్కుల పంపిణీ అ�
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్న