బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోను బీజేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చ�
ఇండియా కూటమిలో నాయకత్వ లొల్లి ముదురుతున్నది. ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల్లో నమ్మకం సడలింది.
court summons | ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో అక�
‘ఉద్యోగం కోసం భూమి’ కుంభకోణం కేసులో సీబీఐ తుది చార్జిషీటును ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ రైల్వే మంత్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు నిందితులు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై మండిపడ్డారు. చాలా మంది పిల్లలకు ఆయన జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమ
ప్రధాని మోదీకి కుటుంబమే లేదంటూ ఆదివారం పాట్నాలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు సోమవారం మోదీకి మద్దతుగ�
బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడుస్తున్నది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మహాఘట్ బంధన్కు గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారనే �
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇంతకుముందు సమన్లు జారీచేసినా వ
mid-air meeting | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట�
తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశార�
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్లో రైల్వే శాఖ మాజీ మం త్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
వనపనర్తి డీఎంహెచ్వోగా డాక్టర్ లాలూ ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన నిలోఫర్లో డీసీఎస్/ఆర్ఎంవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్