దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ను సవాల్ చేస్తూ సీబీఐ చేసిన వాదనలను జస్టిస�
పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి రూ 139 కోట్ల దొరండ ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
దేశంలోని కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి, బిహార్ సీఎం నితీశ్కి పిల్లలు కలగాలని నేను దే
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ముందు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీకి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం మద్దతు తెలిపారు.
సుల్తాన్బజార్, నవంబర్ 25 : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ శాఖ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, డీహెచ్ విభాగం రాష్ట్ర అధ్�