చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత పోరాటం సెమీస్లోనే ముగిసింది. టైటిల్ ఆశలు మోసిన హైదరాబాదీ తరుణ్ మన్నేపల్లితో పాటు భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్కు సెమీస్లో చుక్కెదురైంది.
ప్రతిష్టాత్మక చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ ముందంజ వేయగా లక్ష్యసేన్ మరోసారి తొలి రౌండ్ విఘ్నాన్ని దాట�
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�
All England Open : ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో వరల్డ్ నంబర్ 1 డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj)– చిరాగ్ శెట్టి (Chirag Shetty)లకు ఊహించని షాక్ తగిలింది. వారం క్రితమే ఫ్రెంచ్ ఓపెన్(French Open) టైటిల్ నెగ్గ�
French Open 2024 : ప్యారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా పెట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj,, చిరాగ్ శెట్టి(Chirag Shetty)లు ఫ్రెంచ్ ఓపెన్లో(French Open 2024)నూ అదరగొట్టారు. వరల్డ్ చాంపియన్లకు షాకిచ్చిన ఈ జో�
PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) మళ్లీ కోర్డులో అడుగుపెట్టనుంది. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఆమె ప్రతిష్ఠాత్మక ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ (Asian Team Championship)లో...
Japan Open 2023 | భారత యువ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750లో లక్ష్యసేన్ జోరు కనబర్చగా.. హెచ్ఎస్ ప్రణయ్తో పాటు ఈ ఏడాది వరుస విజయాలతో ఊపుమీదున్న
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. యూఎస్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. అమెరికా వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్�
భారత స్టార్ షట్లర్లు సింగపూర్ ఓపెన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం పాలవగా.. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూ
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో శనివారం లక్ష్య 21-13, 17-21, 13-21తో రెండో సీడ్ కునావత్ వితిద్సరన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
వచ్చే నెలలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒకే పార్శం నుంచి పోటీ పడనున్నారు.