Woman Throws daughter In Lake | ప్రియుడికి ఇష్టంలేదని ఒక మహిళ తన మూడేళ్ల కుమార్తెను నీటి కొలనులో పడేసింది. ఆ చిన్నారి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరునాడు నీటి కొలనులో పాప మృతదేహం బయటపడింది. దర్యాప్తు చేసిన పో�
తన ప్రేమను నిరాకరించిందని వివాహితను దారుణంగా (Married Woman) హత్యచేసిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకున్నది. హసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32).. తన భర్తను �
Harsil Lake: ఉత్తరాఖండ్ జలవిలయం ఇప్పుడు హర్సిల్ ప్రాంతంలో ఓ కొత్త సరస్సును సృష్టించింది. ఖీర్ గంగా నది నుంచి కొట్టుకు వచ్చిన బురద, రాళ్లు ఓ డ్యామ్లా మారాయి. దీంతో భాగీరథి నీళ్ల ప్రవాహానికి బ్రేక్ �
గత రెండు రోజులుగా వర్షాలతో ఊళ్లల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మానకొండూర్ మండలం మద్దికుంట చెరువు నిండి మత్తడి పడుతుంది. ఈ వరదలకు వేసిన వరి పంటలు నీట మునిగాయి. మొన్నటి వరకు నీళ్
Man Kills Neighbour’s Child | పొరుగింటి వారితో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులో పడేశాడు. బాలుడి మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీ�
మల్లె చెరువు దుర్వాసనతో పట్టణవాసులు తీవ్ర ఆనారోగ్యాల బారిన పడుతున్నారు. చెరువు పట్టణానికి ఆనుకుని ఉండటంతో చెరువు గబ్బు వాసనతో భరించలేకుండా ఉంటున్నారు. చెరువును ఆధునీకరిస్తామంటూ అధికారులు సర్వేల మీద స�
Couple found dead | భార్యాభర్తలు అనుమానాస్పదంగా మరణించారు. ఇంట్లో సీలింగ్కు వేలాడుతూ భార్య చనిపోగా, సమీపంలోని చెరువులో భర్త మృతదేహం లభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమ�
భారీ వర్షాలు (Heavy Rains) ఉత్తరాదిని వణికిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో వరద ముప్పు పొంచిఉంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఓ చెరువు వద్ద 5 అడుగుల పొడవైన మొసలి కనిపించడంతో స్ధానికులు భయాందోళనకు లో�
గతంలో వేసవి వచ్చిందంటే మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండేది. చెరువులు, కుంటల్లో నీరు కనిపించని పరిస్థితి. దాంతో భూగర్భజలాలు అడుగంటి చేతిపంపులు, బోరుబావులు ఎండిపోయేవి.
తెలంగాణలోని రాచకొండను రాజధానిగా చేసుకొని వెలమరాజులైన రేచర్ల పద్మనాయకులు పరిపాలించారు. కాకతీయులకు సామంతులుగా కొంతకాలం ఉండి తర్వాత స్వతంత్రులైనారు. ఈ రాజుల్లో రేచర్ల అనవోతా నాయుడు, రావు మాదానీడు, సింగభూ
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యే
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మాదరబోయిన ఆగేశ్ చేపలు పట్
రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస