కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
సరదాగా ఈత కొట్టేందుకు లోతు తెలియని నీటి గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసు�
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్నవరం సరస్సు కళకళలాడుతోంది. మంగళవారం భారీగా వచ్చి చేరిన వరదతో నిండిపోయి మత్తడి పోస్తోంది. సరస్సు నీటి మట్టం 33.5 అడుగులు కాగా పూర్తిస్థాయిలో
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
హస్మత్పేట చెరువుకట్ట వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా తయారైంది. చెరువును సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఓ వైపు కృషి చేస్తుండగా.. అధికారులు మాత్రం అందుకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల నిఘాల�
చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా మూడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కుందనపల్లి గ్రామస్థుల సమస్యను తొలగించాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. �