వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఇటీవల ప్రభుత్వాధికారులకు, గిరిజన రైతులకు మధ్య జరిగిన అవాంఛనీయ ఘటనపై పౌర సమాజం పక్షాన కొన్ని విషయాలను ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. లగచర్లలో ఫ�
‘ఫార్మా విలేజ్ల కోసం 1100 ఎకరాలు సేకరిస్తుంటే మీకెందుకు కడుపుమంట?’ అంటూ వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అయితే, సీఎం చెప్తున్నదాంట్లో ఎంతమాత్రమూ నిజం లేదు. ‘సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో
లగచర్లలో పోలీసుల దమనకాండ జాతీయస్థాయికి చేరడం, ప్రభుత్వ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం రేవంత్రెడ్డి తొలిసారి పెదవి విప్పారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 పేరిట బుధవా రం వేములవాడ�
లగచర్ల ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆ తండావాసులకు తోడునీడగా కొనసాగుతున్నది. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వని గిరిజనుల పట్ల రేవంత్రెడ్డి సర్కార్ సృష్టించిన భయానక వాతావరణం దేశం దృష్�
లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం కొడంగల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు పట్నం నరేందర్రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప�
అభివృద్ధి పేరిట రైతుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫార్మాసిటీ కోసం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికా�
రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది.. పీడిత పాలన.. భ్రష్టు పాలన అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సక్రమంగా అమలుచేయక అన్ని వర్గాల ప్రజలను మోసం �
లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జైలు నుంచి విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందు�
బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ కుట్రపూరితంగా వ్యవహరించి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయించాడు. - లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన. సురేష్ బీఆర్�
సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్న
Lagcherla | తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్ప�
Lagcherla | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధితులు.. సోమవారం ఉదయం
‘నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ పెద్దలకు.. విషం చిమ్మేలా కనిపించిన ఫార్మా కంపెనీలు, నేడు సువాసన వెదజల్లే కంపెనీలుగా కనిపిస్తున్నయా?’ అని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నిలదీ�