అభివృద్ధి పేరిట అరాచకానికి తెరతీసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు కళ్లెం వేసింది. నేల తల్లిని నమ్ముకొని పల్లె ఒడిలో నివసిస్తున్న గిరిజనుల భూ ములను ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతం�
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినప్పుడు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపడితే పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని �
లగచర్ల ఘటనలో సీఎం రేవంత్రెడ్డి తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చెప్పారు. 37 రోజులు తనను జైలులో పెట్టి సీఎం పైశాచికానందం పొందారని మండిపడ్డారు.
కొడంగల్ నుంచే సీఎం రేవంత్రెడ్డి పతనం మొదలైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయకపోయినా లగచర్ల ఘటనకు కుట్ర చేశానంటూ అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తంచ
Narender Reddy | బీఆర్ఎస్ పార్టీ (BRS party) మాజీ ఎమ్మెల్యే (Former MLA) పట్నం నరేందర్రెడ్డి (Patnam Narender Reddy) కి హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని హైకోర్టు కొట్టేసింది.
ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టేందుకు గులాబీ దళం సిద్ధమైంది.
గిరిజనులు భూములిచ్చే పరిస్థితిలేదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించి గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్క
లగచర్ల ఘటనలో అమాయకులను జైలులో పెట్టారని, కేసులు ఎత్తివేసి బాధితులను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో లగచర్ల బాధితుల�