హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జె
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన
కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. సంఘటిత, అసంఘటిత రంగం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నది.
ఒకవైపు తగ్గిన వరి సాగు.. మరోవైపు ఎండవేడికి ఇతర పనులకు వెళ్లలేని పరిస్థితి.. దీంతో ఉపాధి హామీ పనులవైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,25,002 మంది కూలీలు ఉపాధి పనులకు హ�
శ్రమ జీవులను మోసం చేస్తూ, కార్మికుల చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి.యూసుఫ్ అన్నారు. శనివారం జీడిమెట్ల పా�
సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. నీట్లో సీటు సాధించినా.. నిరుపేద కూలీలైన తల్లిదండ్రులు ఫీజు చెల్లించే స్థితిలో లేకపోవటంతో ఆ చదువుల తల్లి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. పెద్దపల్లి జిల్లా సు
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా జిల్లాలో కొనసాగింది. బ్యాంకులు, పోస్టల్, ఎల్ఐసీ సేవలు స్తంభించి పోయాయి. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. క�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో నిరసన వ్యక
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెం డురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మొదటి రోజు వివిధ రాష్ర్టాల్లో విజయవంతమైంది. ఎనిమిది రాష్ర్టా ల్లో సంపూ
కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికలోకం భగ్గుమంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మొదటి రోజైన సోమవారం ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయింది. క
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష, ఇతర కార్మిక, ప్రజాసంఘాల పిలుపుతో నగరంలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది. బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, భవిష్యనిధి ఉ�
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పరిశ్రమలను మూ సివేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక�
‘ప్రజలను కాపాడుకుందాం- దేశాన్ని రక్షించుకుందాం..’ నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల ఐక్యవేదిక మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజానీకం జీవి