షేక్ గాలిబ్బి కడు పేదరాలు. ఈమెది చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామం. భర్తతో కలిసి కూలి పనులకు వెళ్తేనే పూటగడుస్తుంది. పిల్లలు వేరే ఉంటున్నారు. వ్యవసాయ కూలి పనులు చేయలేక ఉపాధి పనులకు వెళ్తున్నది. పని అయ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన ఇటుకల నిర్మల (51), సొలెంక రమ (45)తో పా టు మరో ఎనిమిది మంది పత్త
ఇది సినిమా కథ కాదు.. డైలీ సీరియల్లో సన్నివేశం అంతకన్నా కాదు.. జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డున సర్కారు దవాఖానలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటన. ఒక మహిళ పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట�
‘కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం.. బుక్కెడు బువ్వ పెట్టేటోళ్లను పోగొట్టుకున్నం.. మీకు దండం పెడు తం.. న్యాయం చేయండి’ అంటూ గురువా రం ప్రహరీ కూలీ మృతి చెందిన గోళెం పో శం, హన్మంతు, ఆత్రం శంకర్ కుటుంబాల స భ్యులు �
ఉపాధిహామీ పథకం ఎత్తివేతకు కేంద్రం మరో కుట్రకు తెరతీసింది. ఓ వైపు కూలి పెంచినట్టుగా చెబుతూనే, మరోవైపు చెల్లింపుల ఆధారంగానే కాంపోనెంట్ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించింది.
నవాబ్పేట మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా పేరుకుపోయిన చెత్త ఎట్టకేలకు తొలగింది. ‘పడకేసిన పారిశుధ్యం.. విధులు బహిష్కరించిన పంచాయతీ కా ర్మికులు’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ని జిల్లా
దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, భారత్ బంద్లో భాగంగా మంచిర్యాలలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్ర వారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అప్పటిదాకా కష్టాలు, కన్నీళ్లలో బతికి కాస్త జీవితంలో కుదురుకోగానే కొందరు తమ జీవనవిధానాన్నే మార్చివేసుకుంటారు. ‘జీవితంలో స్థిరపడ్డాం.. ఇక ఏమవుతుందిలే’ అని భావిస్తుంటారు. తాము ఎక్కడి నుంచి వచ్చామనే మూలాల�
బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే కాల్వలోకి దూసుకుపోగా డ్రైవర్తోపాటు కర్ణాటక కూలీలు సురక్షితంగా బయటపడిన ఘటన గట్టు-మాచర్ల మధ్యలో నెట్టంపాడు కాల్వ వద్ద మంగళవారం చోటుచేసుకున్నది.
Tragedy | తోడూ నీడై నిలిచిన భార్య గుండెపోటుతో మృతి చెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక కలత చెందిన భర్త సైతం తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది.