Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడానికి ముందే శివశంకర్ నడుపుతున్న బైక్కు యాక్సిడెంట్ అయ్యిందని అతని స్నేహితుడు ఎర్రి స్వామి పో�
మెదక్ జిల్లా శివ్యాయిపల్లిలో విషాదం అలుముకుంది. శుక్రవారం ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) సజీవ దహనమయ్య�
బస్సు ప్రమాద ఘటనలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో పలువురు ఇది తమకు పునర్జన్మ అని పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో కొందరు గాయాలకు గురై కర్నూల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతుండగ�
ఏపీలోని కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాద ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో కాలి బూడిదైన వేమూరి కావేరి ట్రావెల్స్.. ప్రైవేట్ బస్సుల దందా, ఆర్టీఏ అవినీతిని బట్టబయలు చేసింది. ప్రమాదానిక
రాత్రి వేళ ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో బైక్ రూపంలో వచ్చిన ప్ర మాదం శాశ్వతంగా నిద్రపోయేలా చేసింది. ట్రావెల్ బస్సును బైక్ ఢీకొట్టడంతో దావణంలా వ్యాపించిన మంటల్లో కొందరు అప్రమత్తమై కిందకు దూకి గాయ
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఉళ్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 125 C/A, 106 C/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Kurnool Bus Accident | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ( vKaveri ) ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయి�
Kurnool Bus Accident | కర్నూలు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమ పలు వివరాలు వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను ఒక వీడియో రూపంలో వివరించారు. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప�
Kurnool Bus Fire | పుట్టిన రోజు నాడు ప్రాణాలతో బయటపడ్డానని.. ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు.
Kurnool Bus Fire | కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ను ఢీకొని మంటలు అంటుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సజీవదహనమయ్యారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందని గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మం�