తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డ్స్ను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్
మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేద్దామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంల
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, గాజులరామారంలో మూడురోజులపాటు జరిగిన సీపీఐ త�
సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 19 నుంచి 21 తేదీ వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఘ నంగా నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
Kunamneni Sambasivarao | కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. అమిత్ షా నీ �
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగ�
కేంద్రహోం మంత్రి అమిత్షా నిజామాబాద్లో పసుపుబోర్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆఫీసులో ప్రారంభించడం తప్ప.. బోర్డు పనుల అభివృద్ధికి నిధులు కేటాయించపోవడం బాధాకరమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనం�
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అని తమ పార్టీ ఎన్నడూ చెప్పలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు మినహా మల్లన్నసాగర్ లా�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తొలితరం కమ్యూనిస్టు నాయకురాలు ఎస్ సుగుణ (సుగుణక) కన్నుమూశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అగ్రనాయకుల్లో ఒకరైన ఎస్వీకే ప్రసాద్ సతీమణి అయిన సుగుణమ్మ హైదరాబాద్లోని చండ్ర రా
ఆటోమీటర్ చార్జీల పెంపు, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని మహారాజ గార్డెన్లో మ
‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూన