ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కా�
పేదల ఇళ్ల స్థలాల సాధన కోసం పోరాటాల గడ్డ వరంగల్ నుంచే భూ పోరాటం ప్రారంభిస్తున్నామని, ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వం దిగొచ్చే వరకూ కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన
దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా లక్నో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భవించిందని, నాటి నుంచి 90 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ మాత్రమే అని ఎమ్మెల్యే కూనంనేని సాం
మతం అనే పునాదులపై నిలబడిన బీజేపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని, అధికారంలోకి వచ్చేంత బలం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు.
కనీస వేతనాల సవరణ మరింత శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం అన్స్క�
కేంద్ర ప్రభు త్వ అసమర్థత విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ విమర్శించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యం�
ప్రధాని మోదీ ఈనెల 10న రాష్ర్టానికి విచ్చేయనున్న సందర్భంగా పెండింగ్లోని రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పట్టింపుల కు పోకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
కాంగ్రెస్ పార్టీతో మిత్రధర్మం కారణంగా నోరు మూసుకుంటున్నామని, రెండున్నరేండ్లుగా తమకు నిధులు రావడం లేదని సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారత్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ ర