కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో మంచి భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లాలోని వాంకిడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముస్తఫా అనే వ్యాపారి గోదాంలో నిషేధిత గుట్కా ప్య�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులు దానిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో దళిత బంధ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో ఏప్రిల్ 13 వ తేదీన ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శు
కుమ్రం భీం ఆసీఫాబాద్ : నిషేధిత గుట్కా ప్యాకెట్లును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచరం మేరకు తనిఖీలు చేపట్టారు. ఫిరోజ్ అనే �
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువతి ప్రేమకు ఒప్పుకోలేదని గొంతుకోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండలంలో పెందూర్ అఖిల్ అనే యువకుడు లైవ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 60 కోట్ల రూపాయలతో అధునాతన దవాఖాన భవనాన్ని నిర్మించనున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ మ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పండుగ పూట పెను విషాదం చోసుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లి ఇద్దరు (తల్లి, కొడుకు) గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు..లోనవెళ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్ర
కుమ్రం భీం అసిఫాబాద్ : మహారాష్ట్ర నుంచి ప్రాణహిత దాటి వచ్చే అపరిచిత వ్యక్తులు, ముఖ్యంగా మావోయిస్టులకు ఆశ్రయం కల్పించ వద్దని ఎస్పీ కె సురేష్ కుమార్ అన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా పెంచికల్
కుమ్రం భీం అసిఫాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం జైనూర్, సిర్పూర్ (యూ) మండలాల్లో కల్య
కుమ్రం భీం ఆసిఫాబాద్ : గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని అన్నారు. స్వరాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పేద ఇంటి చదువుల తల్లి వైద్య విద్య చదువు బాధ్యత మొత్తం నాదేనని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ‘చదువుల తల్లికి సాయమందించరూ..’ అనే శీర్షికకు ఎ�