తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు 70 ఏండ్లుగా రెండు రాష్ర్టాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో �
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది.
‘సర్' పేరిట ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు భద్రత కోసం ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ నా
ప్రజాపాలనలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ ప ర్యటనతో జిల్లావాసులకు ప్రయోజనం చేకూరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోడు భూములు, మౌలిక వసతుల సమస్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు.. అటవీ ఆంక్షలతో నిలిచిపోయిన రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు.. నిర్వహణ లేక పల్లెలకు చేరని మిషన్ భగీరథ నీరు.. ఇలా ఒకట�
పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్-1లోని బాబాపూర్,
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించేందుకు ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
జిల్లాలో మరో వారం.. పదిరోజుల్లో యాసంగి వరి కోతలు ప్రారంభించే అవకాశముండగా, సర్కారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. మొత్తంగా 18 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానాపటార్ గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఊయల కట్టి ఊగుతుండగా, పెట్టెలు, బెంచ్ తలపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా కాగజ్నగర్ మున్సిపల్ అధికారులు మంగళవారం సాయంత్రంగా ఆరు గంటల ప్�
Rechni Road Railway Station | తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారి.. కొత్తగా వేసిన రోడ్ కొద్ది రోజుల్లోనే పాడైపోవడం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో పనులు సరిగ�