కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానాపటార్ గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఊయల కట్టి ఊగుతుండగా, పెట్టెలు, బెంచ్ తలపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా కాగజ్నగర్ మున్సిపల్ అధికారులు మంగళవారం సాయంత్రంగా ఆరు గంటల ప్�
Rechni Road Railway Station | తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారి.. కొత్తగా వేసిన రోడ్ కొద్ది రోజుల్లోనే పాడైపోవడం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో పనులు సరిగ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మం డలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు, ఓ ఉపాధ్యాయుడు ఫుడ్ పాయిజన్ తో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
సర్పంచ్ ఎన్నికపై ఏమైనా అభ్యంతరాలుంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం చెల్లదని పేర్కొన్నది.
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కొరడా ఝుళిపించారు. బుధవారం ఆసిఫాబాద్ పెద్ద వాగు, రెబ్బెన మండలం రాంపూర్ వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్త�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కుమ్రం భీం ప్రాజెక్టు అడుగంటిపోతున్నది. 45,500 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సామర్థ్యం 10 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రెండు టీఎంసీల �
ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతగాకే బీఆర్ఎస్పై బురదజల్లుతూ.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా �
TG Weather | గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతోపాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పె
రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఆదివారం ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మంచిర్యాల జిల్లాలో 84.59 శాతం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 86.64 శాతం పోలింగ్ నమోదై�