కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ నిజామొద్దీన్కాలనీ చెత్తకుప్పలో మంగళవారం అంగన్వాడీ కోడిగుడ్లు దర్శనమిచ్చాయి. గర్భిణులు, పిల్లలకు అందాల్సిన కోడిగుడ్లు ఇలా పడేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సిర్పూర్-టీ మండలంలోని మేడిపల్లి గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామానికి 153 ఇండ్లు మంజూరైనప్పటికీ ప్రారంభానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇండ్ల నిర్మా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో ఆదివాసీ గర్భిణి తలండి శ్రావణిది ముమ్మాటికి కుల ఉన్మాద హత్యేనని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.తిరుపతయ్య అన్నారు. మానవ హక్కుల వేద
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువైంది. జిల్లాలో మొత్తం 32 మద్యం షాపుల్లో 11 వైన్స్లకు బుధవారం వరకు ఒక్క కూడా దరఖాస్తు రాలేదు. గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉన్న టెండర్ దరఖాస్తు ఫీజును ర
జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు మహారాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాల
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని, చింతలమానేపల్లి మండలంలోని ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశాంత్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సాగింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ. 30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తున్నది. తమకు కావాల్సిన ఎరువుల బ్యాగుల కోసం పీఎసీఎస్ కేంద్రాల వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తున్నది. ఉదయం ఏడింటికే కేంద్రాల వద్దకు చేరుకొని గంటల తరబడి �
ఫర్టిలైజర్ యజమాని, కాంగ్రెస్ నాయకుడు రాచకొండ కృష్ణ వేధింపులు భరించలేకే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర�