అర్ష్దీప్ సింగ్ ఓవర్లో కీలకమైన మైఖేల్ బ్రేస్వెల్ (1) రనౌట్ అయ్యాడు. 18వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కాన్వే (52) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్..141/5
పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్
భారత్ మరో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. గురువారం నుంచి మొదలవుతున్న రెండో టెస్టులో బంగ�