Jai Telangana | ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డాలస్ నగర వీధులు, డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.
అమెరికాలోని డాలస్లో (Dallas) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వైదికైన డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4
దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులూ ఉపయోగిస్త. పెట్టుబడులను ఆకర్షించ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికా అంతా సిద్ధమైంది. భారీ సభకు ఆ దేశంలోని డాలస్ నగరం ముస్తాబైంది. వైదికైన అక్కడి డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు �
డాలస్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణం. ఈ ఉత్సవాలకు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానుండటం దీని ప్రాధాన్య�
BRS Party | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డల్లాస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్
KTR | దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీ గర్వకారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అన్�
భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణన�
స్వాతంత్య్రం, స్వేచ్ఛ, న్యాయం, భద్రత, స్థిరమైన జీవనోపాధి కోసం ఆకాక్షించిన లక్షలాది మందికి 2014 జూన్ 2 నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భం ఒక చారిత్రక విజయం. 2000వ సంవత్సరం నుంచి కేసీఆర్ చేసిన అవిరళ కృషి ఫలితం�
KTR | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. పదేండ్లలో 8 వేలకు పైగా అనుమతులు, రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తలపెట్టిన డాలస్ సభపై సర్వత్రా ఆసక్తినెలకొన్నది. పార్టీ నేతలు, ఎన్నారై విభాగం నేతలు డాలస్ సభను తెలంగాణకు తలమానికంగా నిర్వహిస్తామని చెప్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రభు త్వం కేటాయించిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఎందుకు పెట్టాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా �