చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస సాయం చేయడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 80 శాతం కాలం గడిచిపోయినా నేతన్నలకు చేయూతనివ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
జిల్లాకేంద్రంలో పర్యటించనున్న అమాత్యుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మార్కండేయ జయంతి శోభాయాత్రకు హాజరు భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, పద్మశాలీ సంఘం నేతలు రాజన్న సిరిసిల్ల, �
తెలంగాణ భారత్లో భాగం కాదా? మోదీ దేశానికి ప్రధానా? గుజరాత్కా? నిధుల విషయంలో రాష్ర్టానికి మొండిచెయ్యి కేంద్రం సహకరించకున్నా రాష్ర్టాభివృద్ధి అగదు 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఉద్యోగాలివ్వరు క
వాలీబాల్ లీగ్ జెర్సీ, బంతిని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే
65 వేల సీడ్ బాల్స్ తయారుచేసిన సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలిక ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, ఎంపీ సంతోష్కుమార్ అభినందనలు హైదరాబాద్, జనవరి 30 : చిన్నతనంలోనే గొప్ప స్ప్రహతో 6
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�
ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి ఇంటికి అభివృద్ధి నీటి గోస తీర్చి.. కన్నీళ్లు రాకుండా చేశాం పేదల ముఖాల్లో సంతోషం చూడటమే సీఎం లక్ష్యం ఎన్నికలు లేకపోయినా వేల కోట్ల నిధులు మంజూరు ప్రజాప్రతినిధులు ఏ పార్టీవారైనా
తెలంగాణ కోసం ఒక్క పనైనా చేశారా? రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి రాష్ర్టాభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే యత్నం చిల్లర రాజకీయాలకు గుణపాఠం తప్పదు బీజేపీపై మండిపడ్డ ఐట