సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు
కరోనా సంక్షోభంలో అంగన్వాడీల మరణాలపై సమాచారం లేదన్న కేంద్రం ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. క�
ఎడ్యుకేషన్ హబ్గా సిరిసిల్ల బీసీ స్టడీసర్కిల్కు శాశ్వత భవనం జిల్లా దవాఖానలో సేవలు భేష్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బీసీ స్టడీ సర్కిల్లో ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కలెక
మహబూబ్నగర్టౌన్, జూలై 20 : పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంవోయూ సంయుక్తంగా తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) నైపుణ్య శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు పీయూ వైస్ చాన్స్లర్ లక్ష్మీకా
KTR | పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు
ఓటు వేసిన ప్రధాని, సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 21న ఓట్ల లెక్కింపు, ఫలితాలు 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: యశ్వంత్ తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్
ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టి
మీ ఈ వ్యాఖ్యలు మంచివే అంటారా? బీజేపీ, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్�
గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా 1.20 లక్షలు 68 ఏండ్లలో లేని అభివృద్ధి 8 ఏండ్లలోనే సాకారం మంత్రి కేటీఆర్ వెల్లడి కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం మేడ్చల్, జూలై 16 (నమస్తే తెలంగాణ):
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి. అటవీ అధికారులు, పోడు రైతుల పంచాయితీకి మోదీనే కారణం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల రాష్ట�
కాంగ్రెస్, బీజేపీలలాగా తాము ప్రభుత్వాలను కూల్చలేదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇతర పార్టీల నేతలు స్వయంగా వస్తేనే టీఆర్ఎస్లో చేర్చుకొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్�