మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెం�
హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంక�
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కులమత సంకెళ్లలో చికుకుంటే దేశం పురోగమించజాలదని స్పష్టంచేశారు. దేశాభివృద్ధిలో కీలక�
జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
కేసీఆర్ ప్రెస్మీట్పై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల ప్రెస్మీట్లో చెప్పిన అంశాలు రాజనీతి శాస్త్ర విద్యార్థులకు అద్భుత పాఠంలా ఉన్నాయని మంత్
గ్యాస్ సిలిండర్ పడేసి.. కట్టెలు తీసుకోవడమేనా అచ్ఛేదిన్? ట్విట్టర్లో ఆసక్తికర వీడియోపై కేటీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): భారత్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదని ఐ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ విశిష్టతను, చరిత్రను భవిష్యత్తరాలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ సప్తాహం’లో భాగంగా మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాణేల ప్రద�
మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాకతీయ సప్తాహం వేడుకలు సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి క
కేంద్రప్రభుత్వంపై మండిపడ్డ జనం.. మోదీ గద్దె దిగిపో అంటూ ఆగ్రహం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు న్యూస్ నెట్వర్క్, జూలై 7, నమస్తే తెలంగాణ : కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచడంపై టీఆ�
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఏరోస్పేస్-డిఫెన్స్ రంగానికి అనుగుణమైన ఎకో సిస్టం సృష్టితో రాష్ట్రం ఏరోస్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, శాఫ్రాన్ వరుసగా నాల�
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడంలో బీజేపీ నేతలను మించినవాళ్లు దేశంలో ఎవరూ ఉండరేమో! తెలంగాణకు శాఫ్రాన్ అనే ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. గురువారం �
కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం కాకతీయుల చరిత్రను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్ను వరంగల్లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏడు శతబ్దాల చరిత్ర కలిగిన కాకతీయు�
అసోంకు చెందిన పద్మశ్రీ డాక్టర్ రవికన్నన్ ఇండియన్ హీరో అని ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. డాక్టర్ రవికన్నన్ ఓ పడవను తనిఖీ చేస్తున్న ఫొటోను గురువారం ఆయన ట్వీట్ చ
13 వరకు ఘనంగా సర్కారు నిర్వహణ బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సత్యవతిరాథోడ్ హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాకతీయుల చరిత్రను చాటిచెప్పేలా గురువారం నుంచి ఈ నెల 13 వరకు కాకత�