MLA Talasani | నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR)కు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టాల్సిందేమోనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆసక్తికర ట్వీట్(ఎక్స్) చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తనకు చాలామంది రకరకాల ఫీడ్బ్యాక్లు, పరిశీలనలు పంపుతున్నారని తెలిపారు. అలా �
‘పార్లమెంట్ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి సత్తాచాటాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిస�
ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ రేసింగ్... అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఈ ఈవెంట్ ఇప్పుడు నగరానికి దూరం కానుందా? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అహర్నిశలు శ్రమించి, ఒప్పించ�
వచ్చే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి, ప్రత్యర్థి పార్టీలకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకొని అవసరమ�
దివంగత ప్రజానేత పీ జనార్దన్రెడ్డి (పీజేఆర్) వర్ధంతి సందర్భంగా గురువారం ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పీజేఆర్ సేవలను గుర్తు చ�
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు