బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
రామంతాపూర్ గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కంరెటు షాకుకు గురై ఐదుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రం�
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేతలను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్.. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగుతున్�
‘కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగెత్తి పోయారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజా సమస్యలపై పోరాడుదాం. పరిష్కారమయ్యేదాకా ఉద్యమిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రజ�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అన్నీ తానై పెద్ద కూతుర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన కుమార్తె పెండ్లికి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల�
ధ్యానబోయిన నర్సింహులు.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. జీవితకాలం పార్టీ కోసం పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో కాలం చేశారు. ఈయన కొడుకు నరేశ్ కూడా గులాబీ జెండానే పట్టాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చన�
KTR | బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ఓ ఇంటి ఆడబిడ్డ పెండ్లికి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింహులు, ఆయన కుమారుడు నరేశ్
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్
యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద మహిళా రైతులు పండుకుని పడిగాపులు కాసేంత దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్హాల్లో నిర్వహించే పట్టణ కార్యకర్తల సమావేశాని�