KTR | భారత్ దిగువ మధ్యాదాయ దేశం అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్�
Himanshu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు.
‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం�
Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం ఒక చిన్న క్రీడా గాయానికి (Sports Injury) గురయ్యారు.
KTR | జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామంలో ఆయిల్పామ్ రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఉదయం ముచ్చటించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇచ్చిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫారాలను ఇప్పటి వరకు ఏడు శాతం మంది మాత్రమే పూర్తిచేసి ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకొనే ఉద్దేశంతో తన మనుమడికి కేసీఆర్ అని పేరు పెట్టినట్టు హమాలీ సంఘం నేత శ్రీనివాస్ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసి�
KTR | హమాలీలు వడ్ల బస్తాలు మోసి కష్టపడ్డారు.. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నాడు. అయితే ఆయన ఏ సంచులు మోస్తున్నాడో నాకంటే మీకే బాగా తెలుసు.. ఆ మూటలను రేవంత్ రెడ్డి ఎక్కడికి మోస్తున్నాడో కూడా రాష్ట్ర ప
KTR | అధికారం పోతే పోయింది.. కానీ కొన్ని వాస్తవాలు ఇయ్యాళ్ల మనకు కూడా తెలుస్తున్నయి. కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ది తెలిసిందని... ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
KTR | కాళేశ్వరం పంప్హౌస్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే యాభై, అరువై వేల మందితో క�
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివ
కన్నెపల్లి(లక్ష్మీ) పంప్హౌస్ సందర్శనకు ఆదివారం కేటీ ఆర్ రాగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం వద్ద మాజీ స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి వాహనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొం�