KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరోచోట ఆధార్ కార్డులు ఇంకో చోట పట్టాదార్ పాస్బుక్కులు ఉంచుతున్నారని.. ఎం�
KTR | వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయలేక విద్యుత్ అధికారులు మొత్తం అన్ని కేబుల్ వైర్లనూ కత్తిరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జోకర్ను ఎన్నుకుంటే, అ
అధిక వర్షాలు కురిసినప్పుడు వరద ఉధృతితో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మించిన వంతెనతో కుర్తి గ్రామస్తుల కష్టాలు తొలగాయని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
KTR | వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలక్షణమైన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న పంటలకు అద్దం పడుతున్న ఫొటోలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించ
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు దర్
హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా హైదరాబాద్ మహానగరం మురుగు కూపంలా మారింది. చిన్న వర్షానికే నగరమంతా చెత్తాచెదారం, మురుగు నీటితో నిండిపోతున్నది. ప్రధాన రహదారుల నుంచి బస్తీల్లోని �
రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి రెండు వేల మంది తెలంగాణ యువత ఉపాధికి గండికొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని సోమవారం ఎక్స్ వేద
రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికిపైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషీ ఎదుట తమ పెండింగ్ బిల్లులు �
KTR | తెలంగాణ సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు ధర్నాకు దిగిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్లు స్వయంగా సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభ�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎ