తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్గ్రీన్ గురు�
KTR : బండి భగీరథ్పై 'పోక్సో' (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ భేటీ అయ్యారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్�
KTR | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించార�
KTR | తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంల
BRS : పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానానికి ఓటేసింది. మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) 'సర్'తో పాటు పార్టీ సమన్వయకర్తల నియమాకాలపై చర్చిం�
KTR | నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా మొత్తం నీట్ యూజీ 2026 పరీక్ష(NEET UG 2026) నే రద్దు చేయాల్సింతగా పరిస్థితి దిగజారినందుకు కేంద్రప్రభుత్వం సిగ్గుపడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు
KTR | మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్
ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితునిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
KTR : పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పరారీలో ఉండడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు.