రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేర�
ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ధోకా ఇచ్చింది. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నది. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. �
KTR | ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజ
ktr | ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికి లొట్టపీసు కేసేనని, ఎక్కడా క్విడ్ ప్రో కో జరగలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాంక్ టు బ్యాంక్ నగదు బదిలీ జరిగింది, డబ్బులు ఇంకా ఆ కంపెనీ దగ్గరే ఉన్నాయ
ktr | దివ్యాంగులకు గతంలో మేం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినం. ప్రతీ దాంట్లో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. భవిష్యత్లో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగ సోదరసోద�
KTR | యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద చాంతాడంత లైన్లు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రజ�
Private Member Bill | రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే దిశగా శాసనసభలో ప్రైవేట్బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం చెప్తున్నదానికి చట్టబద్�
ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స హైదరాబాద్లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎ
Private Bill Notice | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ ఎమ్మెల్యేలు అందజేశారు
‘సిరిసిల్ల ఎమ్మెల్యే రామన్నే.. నాకు దేవుడు.. ఓ కలెక్టర్ నాకు ఉపాధి లేకుండా చేస్తే విషయం తెలిసిన రామన్న టీ స్టాల్ ఏర్పాటు చేయించి నా కుటుంబానికి ఆసరయ్యిండు’ అని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివ
ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎదురుచూస్తున్న 70 లక్షల మంది రైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు, కోటి మంది అక్కా చెల్లెళ్లు, లక్షలాది మంది విద్యార్థులు, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇలా అన్ని వర్గాల తరఫున వచ్చే శుక్రవారం �