సమైక్య రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు ఖిల్లాగా ముద్రపడింది. అన్ని అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరు లేక పంటలు పండక, భూములు పడావు పడి వలసల జిల్ల
సంవ్సతర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు.
KTR | సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ రైతుబంధుపై సబ్ కమిటీ వేసింది రైతుబంధు ఎగ్గొట్టేందుకేనని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్కారు �
KTR | రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని.. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. అసెంబ్లీల�
KTR | తెలివి తక్కువతనంతో అడ్డగోలు హామీలు ఇచ్చానని.. తనకు పాలన చేతకావడం లేదని సీఎం రేవంత్ ఒప్పుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్�
రైతుబంధుపై అబద్ధాలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతు పచ్చబడితే కొందరికి కళ్లు ఎర్రబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత బాగుపడితే కొందరు ఓర్వలేకపో
KTR | ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికార పక్షానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
KTR | గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆ�