BRS Party | రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం ఇవాళ జరిగింది.
KTR | గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును దగ్గర నుంచి గమనిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న, ఇవాళ్టి గ్రామసభలను చూస్తే కాంగ్రెస్ ప్రజాపాలన తీ
KTR | కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వ�
ల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తున్నదని, త్వరలోనే కాంగ్రెస్ పాపాల పుట్ట పగలడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను మరువకముందే మరోసారి ఆ పార్టీ నేతలు గూండాగిరీకి దిగారు.
రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు, ఇళ్లు ఇచ్చే వరకూ పేదల పక్షాన �
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగానే సాగుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్లోని సీనియర్లను పక్కనబెట్టి పూర్తిగా రేవంత�
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలపై ఏర్పాటైన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలిసారి బుధవారం భేటీ కానున్నది. హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాసంలో మధ�
బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావుగౌడ్కు గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
T Padmarao - KTR | మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ పద్మారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.