KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆహా నా పెళ్లాంట సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి ప�
KTR | రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారంటే.. ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేషన్ కార్డు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని నాల�
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్(బీ)గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందుర్ సోంబాయికి ఆరుగురు కూతుళ్లు. ఇటీవల రెండో కూతురు హిరాదేవికి వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, ఆయన బృందం ఏర్పాటుచేసిన హోర్డింగ్ కుత్సిత రాజకీయాలకు ప్రతీక అని బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ
సోదరి చీటి సకలమ్మ అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ శనివారం సోదరి నివాసప్రాంతమైన మేడ్చల్-మల్కా�
Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి సొమ్మును జమ చేశ
KTR | రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో రైతన్నలు ఉరేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచ
రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధాలే. పూర్తిస్థాయిలో కాలేదని స్వయానా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్తున్నరు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి’ అని బ�
‘రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలే నిదర్శనం. ప్రభుత్వంపై రైతులు, ప్రజలు పోరాటానికి స�
కరీంనగర్లో 24 గంటల మంచినీటి సరఫరా చేయాలని తాను కార్పొరేటర్ కలగన్నానని, మంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులకు సంబంధించి భూమిపూజ చేశానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా దానిని పూర్తి చేయడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్�